భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

HMTV
By HMTV
Published on: 2020-08-18 06:50:03

కృష్ణాజిల్లా: నూజివీడు మండలం గొడుగువారిగుడెం గ్రామంలో సరిహద్దు వివాదంలో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరిస్థితి ఉద్రిక్తం

కత్తులు,కర్రలతో భూమికి వచ్చిన 30 మంది వ్యక్తులు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు పరిస్థితి ఉద్రిక్తత

నలభై సంవత్సరాలుగా భూ యజమానులను కాదని నకిలీ పత్రాలతో భూమి మాధి అంటూ భూమి లోకి ప్రవేశించిన ల్యాండ్ మాఫియా

HMTV

HMTV

Next Story