వైసీపీ మీద అయ్యన్నపాత్రుడు ఫైర్

HMTV
By HMTV
Published on: 2020-08-18 06:01:25

అమరావతి: ట్విట్టర్ లో టిడిపి నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు...

వంద కోట్లు లంచం ఇచ్చి బెయిల్ తెచ్చుకొని న్యాయ వ్యవస్థని బ్రష్టు పట్టించాలని ప్రయత్నించి సీబీఐ కి అడ్డంగా దొరికిపోయిన గాలి దొంగలు,16 నెలలు చంచల్ గూడా ఊచలు లెక్కపెట్టిన గజ దొంగలు ఇప్పుడు న్యాయవాదుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.

సాయిరెడ్డి గారు, ఒక దొంగ పోలీస్ పై నిఘా పెట్టినట్టు ఉంది మీ జగన్ రెడ్డి గారి ట్యాపింగ్ తంతు.



HMTV

HMTV

Next Story