బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలని మంత్రి ఆదేశం.

HMTV
By HMTV
Published on: 2020-08-18 05:51:43

తూర్పు గోదావరి: అమలాపురం గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పర్యటన...

అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం లో నీట మునిగిన మత్స్యకారుల గృహాలను పరిశీలించిన మంత్రి విశ్వరూప్...

బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలని మంత్రి ఆదేశం...

బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీనిచ్చిన మంత్రి విశ్వరూప్...

HMTV

HMTV

Next Story