అచ్చెన్నాయుడును ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు

విజయవాడ: మాజీమంత్రి అచ్చెన్నాయుడు ను ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు

రమేష్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ కరోనా పాజిటివ్ బారిన పడ్డ అచ్చెన్నాయుడు

అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి పై నివేదిక సమర్పించిన రమేష్ ఆసుపత్రి

రిపోర్ట్ ఆధారంగా ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి అని హైకోర్ట్ ఆదేశం

Show Full Article
Print Article
Next Story
More Stories