వైనతేయ నది కుడివైపు కరకట్ట లీకేజీ....
తూర్పుగోదావరి: మానేపల్లి -పెదపట్నం వంతెన వద్ద వైనతేయ గోదావరి పాయ నుండి ఏట్టు గట్టు క్రింద నుండి కాల్వలోకి లీకవుతున్న వరద నీరు,
ఆపడానికి ప్రయత్నిస్తున్న మానేపల్లి పంచాయతీ సిబ్బంది
.పెదపట్నం బాబానగర్ ఎటిగట్టు వద్ద ఘటన.. నది
గ్రామంలో మూడు చోట్ల లీకేజీలు. ఏట్టు గట్టు కి మూడు చోట్ల గండి పడే అవకాశం .
ఎట్టు గట్టు క్రింద నుండి కాల్వలోకి వస్తున్న వరద నీరు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
ఇరిగేషన్ ఈఈ రవిబాబు సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్నారు...
ఇరిగేషన్ అధికారులు, స్దానికులు సాయంతో ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి లీకేజీ అదుపుకి కృషి చేస్తున్నారు.
Next Story



