హైదరాబాదులో మరొకసారి భారీగా డ్రగ్స్ రాకెట్ పట్టివేత.

బ్రేకింగ్: హైదరాబాదులో మరొకసారి భారీగా డ్రగ్స్ రాకెట్ పట్టివేత..

250 కిలోల మత్తుమందు ను స్వాధీనం చేసుకున్న డి ఆర్ ఐ.

మత్తుమందు అయినా ఏపీడ్రున్, కేటమైన్ , మేపిడ్రీన్ స్వాధీనపరుచుకున్న డి ఆర్ ఐ..

ముంబై హైదరాబాదులో ఏకకాలంలో సోదాలు..

హైదరాబాద్ నుంచి ముంబై కి కార్గో బస్సులో మత్తుమందు రవాణా..

కార్గో బస్సు ని చేంజ్ చేసి పట్టుకున్నా డి ఆర్ ఐ..

హైదరాబాద్ లోని ఒక ఫార్మా కంపెనీ లో మత్తు మందు తయారీ.

100 కోట్ల రూపాయల విలువ చేసే మొత్తమును స్వాధీనం చేసుకున్న డి ఆర్ ఐ.

50 కోట్ల విలువ చేసే మత్తుమందు రా మేటరియల్ కూడా స్వాధీనం చేసుకున్న dri..

దేశవ్యాప్తంగా మత్తుమందు ను సరఫరా చేసేందుకు ప్లాన్ చేసిన డ్రగ్ మాఫియా.

2017 లో అరెస్ట్ అయిన డ్రగ్ dealer nu తిరిగి పట్టుకున్న డి ఆర్ ఐ.

Show Full Article
Print Article
Next Story
More Stories