సీఎం రాజ్యాంగ ఉల్లంఘ‌న‌‌కు పాల్ప‌డుతున్నారు: టీడీపీ మాజీ ఎమ్మేల్యే

HMTV
By HMTV
Published on: 2020-08-17 12:41:30

విజయవాడ: గుమ్మడి కాయలు దొంగ ఎవ్వ రు అంటే తడుముకున్నట్టు వుంది అంబటి వైఖరి

దొంగే దొంగా దొంగా అన్న విధంగా అంబటి వ్యాఖ్యలు వున్నాయి

రాష్ట్రం లో అన్ని వ్యవస్థలను జగన్ ప్రభుత్వం.. కక్ష సాధింపు కోసం వాడుకొంటుంది

రాష్టం లో మా ఫోన్లు ఎప్పటినుండో ట్యాప్ చేసి వింటున్నారు

ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఫోన్లు ట్యాప్ చేసి వింటున్నారు ఇది ఇప్పుడు బైటపడింది

జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు చేయబట్టే ప్రధానికి లేఖ  - టీడీపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా

HMTV

HMTV

Next Story