శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద

HMTV
By HMTV
Published on: 2020-08-17 05:25:43

నిజామాబాద్: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 50,045 క్యుసెక్కులు

ఔట్ ఫ్లో 776 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1078.3 అడుగులు

నీటి సామర్థ్యం 90 టీఎంసీలు

ప్రస్తుతం 47.949 టిఎంసీలు.

HMTV

HMTV

Next Story