సరియా జలపాతంలో విద్యార్ధి గ‌ల్లంతు

HMTV
By HMTV
Published on: 2020-08-17 05:21:01

విశాఖ: అనంతగిరి మండలం సరియా జలపాతంలో ఎస్. మీనాంక్( 20) అనే విధ్యార్ధి గల్లంతు.

స్నేహితులతో జలపాతాన్ని చూసేందుకు వచ్చిన యువకుడు.

అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న యువకుడు.

గజ ఈతగాళ్లు తో సరియా జలపాతంలో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అనంతగిరి పోలీసులు.

HMTV

HMTV

Next Story