జలదిగ్బంధంలో దేవిపట్నం ముంపు గ్రామాలు..
తూర్పుగోదావరి: నాలుగురోజులుగా జలదిగ్బంధంలోనే దేవిపట్నం ముంపు గ్రామాలు..
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థంభించిన సమాచార వ్యవస్థ.. పని చేయను సెల్ ఫోన్లు..
గంటకు గంటకు పెరుగుతోన్న వరదతో మేడలు, ఎత్తైన కొండ ప్రాంతాలపై తలదాచుకుంటోన్న గిరిజన గ్రామాల ప్రజలు..
ఇప్పటికే రంపచోడవరం చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..
టూరిజం బోట్లలో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తలించేందుకు చర్యలు..
7 టూరిజం బోట్లతో పాటు, 17 ఇంజన్ పడవలను ఏర్పాటు చేసిన అధికారులు..
వరద తీవ్ర రూపం దాల్చడంతో నీట మునిగిన దేవిపట్నం పోలీస్ స్టేషన్..
Next Story



