టిడిపి నాయకులు పరసా వెంకటరత్నంకి సతీవియోగం.
నెల్లూరు:
మాజీ మంత్రి,టిడిపి సీనియర్ నాయకులు పరసా వెంకటరత్నంకి సతీవియోగం. ఆయన భార్య కస్తూరమ్మ (55)మృతి.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని తన నివాసంలో మృతి చెందిన పరసా కస్తూరిమ్మ.
Next Story



