నరసరవుపేట జెఎన్టీయూకు శంకుస్థాపన చేయనున్న సీఎం

HMTV
By HMTV
Published on: 2020-08-17 03:14:42

అమరావతి: ఉదయం 11 గంటలకు నరసరవుపేటలో జెఎన్టీయూకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్

15004 సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్లను నేడు ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), కెనరా బాంక్ తో కలిసి అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

వివిధ ప్లాట్ పామ్స్ ద్వారా క్యూ ఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులకు వెసులుబాటు

HMTV

HMTV

Next Story