కోనసీమలో పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

HMTV
By HMTV
Published on: 2020-08-17 03:05:49

తూర్పు గోదావరి జిల్లా: కోనసీమలో క్రమేణా పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

వశిష్ట ,వైనతేయ ,గౌతమి , వృద్ధ గౌతమి నదీ పాయల తోపాటు పొంగిపొర్లుతున్న ప్రధాన డ్రైన్లు

21 లంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు కట్

బోడసకుర్రు ,మురమళ్ళ,నడవపల్లి వద్ద జలదిగ్బంధంలో ఇల్లు

పశువులకు మేత ఇవ్వాలని కోరుతున్న రైతులు

లంకలో పళ్ళు కూరగాయలు తోటలతో పాటు , వాణిజ్యపంటలు వరద నీటిలో మునక

కోనసీమలోని 16 మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు

ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఆర్డీవో వసంతరాయుడు

రేపు అమావాస్య కావడంతో వరద నీరు మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతున్న కోన సీమ వాసులు

HMTV

HMTV

Next Story