నిర్మల్ బైంసా గడ్డెన్న ప్రాజెక్టులోకి బారీగా చేరుతున్న వరదనీరు

- క్షణక్షణానికి పెరుగుతున్న నీటిమట్టం...

- పెరుగుతున్న నీటిమట్టం తో అప్రమత్తమైన అదికారులు..

- రాత్రి పదిగంటలకు వరదనీటిని విడుదల చేస్తామని ప్రకటించిన అదికారులు

- దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన అదికారులు..

- పరివాహక ప్రాంతంలో కి రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీచేసిన అదికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories