పేకాట రాయుళ్ల పై దాడి..

HMTV
By HMTV
Published on: 2020-08-16 15:31:32

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి లో సుభాని అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

2లక్షల ముప్పై వేల నగదు,రెండు కార్లు సీజ్ చేసి కేసు నమోదు చేసిన నకరికల్లు పోలీసులు.

HMTV

HMTV

Next Story