గ్రేటర్ ఎన్నికలో యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి.. ఎం. విక్రమ్ గౌడ్, పిసిసి కార్యదర్శి

HMTV
By HMTV
Published on: 2020-08-16 09:04:25

గ్రేటర్ ఎన్నికలో ఎవరి నియోజకవర్గంలో వారు కనీసం రెండు టికెట్ లు గెలిపించుకోవాలని ఎం. విక్రమ్ గౌడ్, పిసిసి కార్యదర్శి అన్నారు..

లేదంటే ఎమ్మెల్యే టికెట్ అడగడానికి కూడా అర్హులం కాదు ..

పక్కవారి నియోజకవర్గాల్లో చేతులు పెట్టేవారు ఉన్నారు..

అలాంటి వారితో పార్టీ కి ఇబ్బంది.

యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి..

ప్రతిసారి పైసలు పని చేయవు, బట్టలు చింపుకొని పని చేసేవారు కావాలి..

HMTV

HMTV

Next Story