జ‌ల దిగ్బంధంలో వ‌రంగ‌ల్.. బాధితుల‌ను సుర‌క్షిత పాంత్రాల‌కు త‌ర‌లింపు

HMTV
By HMTV
Published on: 2020-08-16 09:01:20

వరంగల్ అర్బన్: క్రిస్టియన్ నగర్ లోని గాంధీ నగర్ కాశీ బుగ్గలిని పద్మనగర్ ముంపు ప్రాంతాలను సిపి ప్రమోద్ కుమార్, కమిషనర్ పమేలా సత్పతీలతో కలిసి పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

నగరంలో బారి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి

ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాసం కోసం నగరంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 2600 మందికి పునరావాసం కల్పించినట్లు కలెక్టర్ వెల్లడి.

లోతట్టు ప్రాంతాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది 24 గంటల పాటు పనిచేస్తున్నారని నిన్నటితో పోల్చితే నేడు వరద కొంచం తగ్గు ముఖం పట్టినదని

మొదటి అంతస్తులో నివసించే ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్ట పడే వారిని కూడా పోలీస్ సహాయంతో పంపిస్తున్నట్లు సిపి వెల్లడి

HMTV

HMTV

Next Story