కడపలో కరోనాకు మందు!
కడప: కరోనాకు మందు కనుగొన్నట్లు ప్రకటించిన కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన డాక్టర్ బాలశివ యోగీంద్ర మహరాజ్
కరోనాకు అనుభవ వైద్యం ద్వారా కొత్త మందు పశుపథం ను కనుగొన్నట్లు ప్రకటించిన యోగీంద్ర మహరాజ్...
ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నతుట్లు ప్రకటించిన బాల శివ యోగీంద్ర...
కొండ గోగు చెట్టు నుంచి ఈ పశుపథం ఔషధం తయారు చేశానని ప్రకటన...
ఇది వరకు షుగర్, గుండె జబ్బులకు కనుగొన్న మందులకు 1990లో అనుమతి తీసుకున్నట్లు తెలిపిన బాల శివ యోగీంద్ర.
Next Story



