తిరుమలలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

HMTV
By HMTV
Published on: 2020-08-15 09:41:26

తిరుమల: తిరుమలలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీటీడీ

జేఈవో క్యాంపు కార్యాలయం గోకులంలో జాతీయ జండాను ఎగురవేసిన టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి

కరోనా వ్యాప్తి సమయంలో టీటీడీ ఉద్యోగుల సేవలు ప్రసంశనీయం

దేశంలో ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ తెరవలేదు,

తెరిచి నా మధ్యలో కొన్నిరోజులు దర్శనాలు ఆపారు

టిటిడి ఒక్కటే జూన్ 8నుంచి నిరాఘాటంగా దర్శనాలను కొనసాగిస్తోంది

టీటీడీ ఉద్యోగులు చేయితతోనే సాధ్యమౌతోంది

ఏవి ధర్మారెడ్డి,

టీటీడీ అదనపు ఈవో

HMTV

HMTV

Next Story