సీఎం కార్యాల‌యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

HMTV
By HMTV
Published on: 2020-08-15 09:36:33

అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం.

హాజరైన ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శులు కె ధనంజయ్‌ రెడ్డి, జె మురళీ, ఓఎస్డీ పి కృష్ణ మోహన్‌ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది.

HMTV

HMTV

Next Story