వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

HMTV
By HMTV
Published on: 2020-08-15 09:34:11

అమరావతి: వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి..

హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తలు..

సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు

రాష్ట్ర ప్రజలకు, వైస్సార్సీపీ శ్రేణులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

ప్రపంచాన్ని కరోనా అతకుతలం చేస్తుంది..

కోవిడ్ ను సమర్ధవంతంగా మన రాష్ట్రం ఎదుర్కొంది..

దేశంలో మిగతా రాష్ట్రాలు కంటే మిన్నగా కోవిడ్ నియంత్రణకు సీఎం జగన్ చర్యలు చేపట్టారు..

కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై దేశ విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి..

కోవిడ్ పరిస్థితి ని సీఎం జగన్ ప్రతి రోజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.. సమీక్షలు నిర్వహిస్తున్నారు..

కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు...

సంక్షేమ కార్యక్రమాలు ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు..

సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రానికి స్వర్ణ యుగం ప్రారంభమైంది..

గత ప్రభుత్వంరాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ను చిన్న భిన్నం చేసింది..

గ్రామ సచివాలయం వ్యవస్థను సీఎం జగన్ తీసుకువచ్చారు..

ఏడాది కాలంలో పేదలను అనేక సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఆదుకున్నారు..

జనవరి నుంచి ఇప్పటి వరకు 36 వేల కోట్లు ప్రజలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశారు.

రైతులను, మహిళను అన్ని విధాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారు..

కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు..

రాజశేఖర్ రెడ్డి పాలనకు మూడు నాలుగు రెట్లు సంక్షేమ కార్యక్రమాలు జగన్ పాలనలో ప్రజలకు అందుతున్నాయి..

అభివృద్ధి పధంలో రాష్ట్రాన్ని సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారు..

సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ కుట్రలు కుతంత్రాలు ద్వారా అడ్డుకుంటుంది..

30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకుంది..

త్వరలోనే పేదలకు ఇళ్ళ పట్టాలు అందిస్తాము..

రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు ఉండకూడదని సీఎం జగన్ భావిస్తున్నారు.

HMTV

HMTV

Next Story