జ‌గ‌న్ స‌ర్కార్‌పై సోమువీర్రాజు ఫైర్‌

HMTV
By HMTV
Published on: 2020-08-15 08:55:43

అమరావతి: దశాబ్దాల కల అయోధ్య లోని రామాలయం యొక్క శంకుస్థాపన.

-ఈ కార్యక్రమం ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రచారం చేసిన నేపధ్యంలో కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క TTD లో ప్రచారం చెయ్యక పోవడం అంటే, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం.

దీనిపై బిజెపి లో వున్న అనేక మంది ప్రస్తావించారు. యమిని గారి మీదే కేస్ పెట్టడం మంచిది కాదు.

ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి: బిజేపి ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ట్విట్

HMTV

HMTV

Next Story