ఎమ్మార్వో ఇంటిలో కొనసాగుతున్న సోదాలు

HMTV
By HMTV
Published on: 2020-08-15 08:32:01

ఏసిబి ఆపేడ్స్: కీసర ఎమ్మార్వో కేసులో బయటపడుతున్న అక్రమాస్తులు..

ఎమ్మార్వో ఆస్తులు 100 కోట్ల పైచిలుకు ఉంటుందని ఎసిబి అంచనా.

ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరిపిన నాగరాజు.

హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దగా ఆస్తులు కొనుగోలు.

ఎమ్మార్వో ని పట్టుకున్న సంఘంలో కోటి ఇరవై ఎనిమిది లక్షలు స్వాధీనం..

ఇంటిలో సోదా చేయగా 28 లక్షల రూపాయల నగదు లభ్యం..

ఎంఆర్ఓ నాగరాజ్ ఇంట్లో బంగారు ఆభరణాలు ..

రెండు బ్యాంకుల లాకరు స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు.

Vra దగ్గర ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న ఎసిబి.

వివాదాస్పద ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని ఒకరికి కట్టబెట్టేందుకు లంచం డిమాండ్.

రెండు కోట్ల రూపాయల వరకు లంచాన్ని డిమాండ్ చేసిన నాగరాజ్.

శామీర్ పెట్ లో గెస్ట్ హౌస్ నిర్మించి ఇవ్వాలని షరతు విధించిన నాగరాజు...

అంజిరెడ్డి శ్రీనాథుడు కలిసి ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండు ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం.

ల్యాండ్ పట్టా పాస్ బుక్ లో కోసం నాగరాజు కు రెండు కోట్లు లంచాన్ని ఆఫర్ చేసిన బ్రోకర్స్....

HMTV

HMTV

Next Story