మోడీ ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారు: చాడా వెంకట్ రెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-15 08:17:34

ప్రజాస్వామ్య విలువలను మోడీ పాతరేస్తున్నారని చాడా. వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు 

ఆత్మ నిర్భర్ భారత్ పేరిట కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారు.

అయోధ్య లో మోహన్ భగవత్ కు ఎం పని మోడీ చెప్పాలి.

దేశంలో లౌకిక వ్యవస్థ ప్రమాదంలో పడింది.

HMTV

HMTV

Next Story