ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన

HMTV
By HMTV
Published on: 2020-08-15 07:46:49

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొంగిన వాగులు ..చెరువులు

సైదాపూర్ మండలం లో వరద ఉదృతి...ఆవునూర్ ..గొల్లగూడెం మధ్య నిలిచిపోయిన రాకపోకలు

తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ రామకృష్ణ కాలనీ లో ఇళ్లల్లోకి చేరిన నీరు....

నల్లగొండ ,మక్త పల్లి, లక్ష్మీదేవి పల్లి ,నేదునూరు గ్రామాలలో చెరువులో మత్తడి పడి 40 ఎకరాల వరి పొలం నీటిమట్టం.

బెజ్జంకి మండలం తోటపల్లి చెరువుకు మత్తడి 50 ఎకరాల పంట పొలం నీటిమట్టం.

రాత్రి కురిసిన భారీ వర్షానికి రేణికుంట మోయతుమ్మెద వాగులో భారీగా పెరిగిన నీటి ప్రవాహం.

HMTV

HMTV

Next Story