ఇందల్ వాయి హత్య కేసును చేధించిన పోలిసులు.

HMTV
By HMTV
Published on: 2020-08-15 07:12:10

నిజామాబాద్: ఇందల్ వాయి హత్య కేసును చేధించిన పోలిసులు..

సోంత బార్య తో పాటు అల్లుడు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు తెల్చిన పోలిసులు...

నలుగురు నిందితులు రిమాండ్ కు తరలింపు...

గంగారం కూతురిని గత పిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకున్న రాజు అనే వ్యక్తి...

ప్రేమ పెళ్లి ఇష్టంలేకపోవడంతో అప్పటి నుంచి రాజు పై కోపంతో ఉన్న గంగారం...

ఇదే క్రమంలో మామను హత్య చేయాలని ప్లాన్ చేసిన రాజు...

ఇద్దరు మిత్రులతో పాటు అత్త సహకారం తీసుకున్న రాజు....

గంగారం పోలం దగ్గర ఉన్న సమయంలో ప్లాన్ ప్రకారం కాపు కాసి హత్య చేసిన అల్లుడు...

హత్యకు స్నేహితులు సహకరించినందుకు 90వేలు ఇచ్చిన రాజు...

HMTV

HMTV

Next Story