కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..

HMTV
By HMTV
Published on: 2020-08-15 06:42:19

ఏసీబీ అప్డేట్స్: ఇంకా తహశీల్దార్ ఇంట్లో , కార్యాలయాల్లో, బంధువుల ఇండ్లలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..

ఇప్పటి వరకు నాగరాజు ఇంట్లో దాదాపు 28 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.

బ్యాంక్ లాకార్లను పరీశీలిస్తున్న ఏసీబీ..

160 కోట్ల విలువైన భూమిని కాజేయలని చూసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు...

దయరా లోని 44 ఎకరాల భూమిని ముస్లింల కు noc ఇచ్చిన కలెక్టర్ బలేరావ్...

ముస్లిం ల వద్ద నుండి భూమిని కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు సృష్టించాలని తహసీల్దార్ తో డీల్..

2 కోట్ల డీల్ కుదుర్చుకున్న తహశీల్దార్ నాగరాజు...

మరో వైపు హైకోర్టు లో కొనసాగుతున్న భూ వివాదం..

హైకోర్టు లో కేసు కొనసాగుతుండగానే బయట సెటిల్ మెంట్ కు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కుట్ర...

సాయంత్రం వరకు పూర్తి వివరాలను ప్రకటించనున్న ఏసీబీ....

HMTV

HMTV

Next Story