అంబేద్కర్ చిత్రపటానికి మెమోరాండం సమర్పించిన టీడీపీ నేతలు

HMTV
By HMTV
Published on: 2020-08-15 06:36:25

విజయవాడ: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి మెమోరాండం సమర్పించిన టీడీపీ నేతలు

టీడీపీ ఎంఎల్సీ బచ్చుల అర్జునుడు 

అందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిన మోసానికి నల్ల జెండాలతో నిరసన

దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంది.

దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి...

దళిత డాక్టర్ కి బట్టలూడదీసి అవమానించింది ఈ ప్రభుత్వమే

రాష్ట్రంలో దళితులపై దాడులు అరికట్టాలి

సాయంత్రం నాలుగు గంటల లోపు అంబేద్కర్ చిత్రపటాన్నికి మళ్లీ మెమోరండం సమర్పిస్తాం.

రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రభుత్వం గౌరవించడం లేదు..

ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను నిలదీస్తే కేసులు పెడుతున్నారు

రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాన్ని అవలంబిస్తున్నారు...

HMTV

HMTV

Next Story