ద‌ళితుల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా టీడీపీ నేత‌ల దీక్ష‌

HMTV
By HMTV
Published on: 2020-08-15 06:33:56

గుంటూరు: రాష్ట్రంలో దళితుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా దీక్ష చేపట్టిన జిల్లా టిడిపి శ్రేణులు.

జిల్లా టిడిపి కార్యాలయంలో చేపట్టిన దీక్షలలో పాల్గొన్న మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు,ఆలపాటి రాజేంద్రప్రసాద్.

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కామెంట్స్...

జగన్ అధికారంలోకి రావడానికి దళితులు తీవ్ర కృషి చేశారు...

దళితులను కొట్టే తిట్టే హక్కు తనకే ఉందనే విధంగా జగన్ వ్యవహరించడం బాధాకరం.

దాడులుకు పాల్పడే వారిని వైసిపి నాయకులు సమర్దించడం సిగ్గుచేటు.

ఎక్కడా జరగని దాడులు ధమనఖాండ లు దళితుల పై జరుగుతున్నాయి.

శిరోముండనం బాధితుడి లేఖ పై రాష్ట్రపతి స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టిపట్టనట్టు వ్యవహరిస్తుంది.

కమీషన్ విచారణ పూర్తయ్యే వరకు జస్టిస్ ఈశ్వరయ్య,నాగార్జున రెడ్డికి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి పదవులలో కొనసాగే అర్హత లేదు.

HMTV

HMTV

Next Story