పొంగి పారుతున్న వాగులు వంకలు
తూర్పుగోదావరి- కాకినాడ: చింతూరు వద్ద శబరి,గోదావరి నదులు కలయిక తో బారీగా వరద పెరగడంతో , విలీన మండలాల్లో లోతట్టు గిరిజన గ్రామాలను చుట్టు ముట్టిన వరదనీరు
చత్తీస్గడ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చట్టి వద్ద, వీరపురం, వాగు రహదారి పై ప్రవహించడంతో మూడూ రాష్ట్రాలాకు నిలిచిన రాకపోకలు...
చిoతూరు.. కూనవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న సబరి గోదావరి నదులు. పొంగి పారుతున్న వాగులు వంకలు. రోడ్డు ఎక్కిన వరద నీరు
Next Story



