నిస్వార్థ త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్రం: త‌మిళసై

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

‌భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

దేశభక్తుల నిస్వార్థ త్యాగానికి నిదర్శనమే మన స్వాతంత్ర్య దినోత్సవమన్నారు.

స్వాతంత్య్ర కోసం త్యాగాలు చేసిన దేశభక్తులను స్మరించుకునే రోజని గవర్నర్‌ చెప్పారు.  

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తామని  గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు. 


Show Full Article
Print Article
Next Story
More Stories