ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

కరోనా మహమ్మారి బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్తిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయన త్వరగాకోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories