ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో..ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద ట్రాప్

- కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో నాగరాజు..

- ఏ.ఎస్.రావు నగర్ లో తన ఇంట్లంలో లంచం తీసుకుంటూ దొరికిన నాగరాజు ..

- నాగరాజు ఇల్లు కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

- రాంపల్లి లో ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్లు పెద్ద మొత్తంలో లంచం..

- ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండు న్యూక్లియర్ చేసేందుకు కోటి పది లక్షల లంచం తీసుకున్న నాగరాజ్.

- మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.

- ఎమ్ఆర్ఓ నాగరాజ్ , రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్ ,కన్నడ అంజి రెడ్డి లను అదుపులోకి తీసుకున్న ఎసిబి..

Show Full Article
Print Article
Next Story
More Stories