గోదావరిలో వరద ఉగ్రరూపం..

అంతకంతకూ పెరుగుతున్న వరద నీటిమట్టం

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద

10.10 అడుగులకు చేరిన వరద నీటి మట్టం

రేపు ఉదయానికి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద

బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా 8 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల

వరద భయంలో కోనసీమలోని లంక గ్రామాలు

జలదిగ్భంధంలో దేవీపట్నం మండలం

38 గ్రామాలు జలదిగ్బంధం, నిలిచిపోయిన రాకపోకలు.

వరద సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం.

జిల్లా అంతటా భారీ వర్షాలు

Show Full Article
Print Article
Next Story
More Stories