ఆదోని ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా

HMTV
By HMTV
Published on: 2020-08-14 09:29:16

కర్నూలు జిల్లా: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, కరెంట్ చార్జీలు, పెంచడంపై బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన

ఆదోని ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా

మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, జనసేన నాయకులు మలిశెట్టి రేణు వర్మ ఆధ్వర్యంలో ఆర్డిఓ కు వినతి పత్రం అందజేత

HMTV

HMTV

Next Story