స్వ‌ర్ణ ప్యాలెస్ అగ్నిప్ర‌మాదం కేసులో పోలీసుల దూకుడు

HMTV
By HMTV
Published on: 2020-08-14 08:58:21

విజయవాడ: రమేష్ ఆసుపత్రి కొవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన పోలీసులు

మూడు గంటల నుండి డాక్టర్ మమతను విచారిస్తున్న పోలీసులు

రమేష్ ఆసుపత్రి మేనేజ్ మెంట్ లో సభ్యురాలిగా ఉన్న రాయపాటి కోడలు మమతకు 160 సీ ఆర్ పీ సీ నోటీసులు

విచారణకు సౌత్ ఏసీపీ కార్యాలయానికి వచ్చిన డాక్టర్ మమత

డాక్టర్ మమతనుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ సూర్యచంద్రరావు.

ఉదయం 11 గంటల నుండి విచారిస్తున్న పోలీసులు

పేషంట్ ల నుండి ఎంత వసూలు చేస్తునారనే కోణంలో విచారణ

స్వర్ణప్యాలస్ లో కోవిడ్ కేర్ సెంటర్ నడపడానికి డాక్టర్ మమతా పాత్రను గుర్తించిన పోలీసులు

పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమానుల కోసం ముమ్మర గాలింపు

HMTV

HMTV

Next Story