ఉదయానంద హాస్పిట‌ల్ ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

HMTV
By HMTV
Published on: 2020-08-14 08:45:39

అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్‌ను క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌.

ఈ ఆసుపత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించిన సీఎం.

హాస్పిటల్‌ డైరెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం

నంద్యాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి తదితరులు.

క్యాంప్‌ కార్యాలయంలో హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి హజరైన డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి.

HMTV

HMTV

Next Story