ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనాతో మ‌రొక‌రు మృతి..

HMTV
By HMTV
Published on: 2020-08-14 08:29:55

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి లో కరోనాతో మరోకరు మృతి..

మృతుడు బోథ్ గ్రామానికి చెందిన వ్యక్తి

ఉదయం ఇద్దరు కరోనాతో మృతి..

అందోళన చెందుతున్న కరోనా రోగులు

ఒక్కరోజు లో మూడుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

HMTV

HMTV

Next Story