ఎస్సారెస్పీ కాలువకు గండి.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

HMTV
By HMTV
Published on: 2020-08-14 08:25:30

సూర్యపేట జిల్లా: జాజిరెడ్డి గూడెం మండలం తిమ్మాపురంగ్రామం వద్ద ఎస్సారెస్పీ ,DBM .21 కాల్వకు గండి... యుద్ధప్రాతిపదికన మరమ్మతులను చేపట్టిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ లు...పనులను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న 

మంత్రి జగదీష్ రెడ్డి, MLA కిషోర్ కుమార్, ఇరిగేషన్

అధికారులు...కాళేశ్వరం నుంచి తరలి వస్తున్న గోదావరి జలాలతో సూర్యపేట జిల్లా మొత్తానికి సాగు నీటిని విడుదల చేసింది ప్రభుత్వం... ఈ క్రమంలో కాల్వకు గండి పడటంతో రైతులకు ఇబ్బంది కాకుండా వెనువెంటనే, యుద్ధప్రాతిపదికన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దగ్గరుండి మరమ్మతులు చేయిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి పై, mla కిషోర్ కుమార్

HMTV

HMTV

Next Story