రమేష్ ఆసుపత్రి ప్రమాద ఘటనలో నోటీసులు.

HMTV
By HMTV
Published on: 2020-08-14 06:47:14

గుంటూరు: రమేష్ ఆసుపత్రి ప్రమాద ఘటనలో రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత కు నోటీసులు.

విచారణకు హాజరు కావాలని మమత కు నోటీసులు జారీ చేసిన విజయవాడ పోలీసులు

ఇటీవలే కరోనా బారినపడి విశ్రాంతి లో ఉన్న డాక్టర్ మమత

అయినా సరే తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు.

నేడు విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయం లో విచారణ కు హజరుకాన్ను మమత.

HMTV

HMTV

Next Story