హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో...విశాఖకు చేరుకున్న విజయసాయి రెడ్డి.
విశాఖ: నగరానికి చేరుకున్న విజయసాయిరెడ్డి అనారోగ్యరీత్యా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.
కొద్దిరోజుల క్రితం విజయసాయికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story



