ఇంకా లభ్యం కాని మత్స్యకారుల ఆచూకీ..

HMTV
By HMTV
Published on: 2020-08-14 06:27:18

తూర్పుగోదావరి: యు కొత్తపల్లి మండలం, ఐ.పోలవరం మం. భైరవపాలెం సముద్రతీరంలో ఇంకా లభ్యం కాని మత్స్యకారుల ఆచూకీ..

ఈనెల 11న వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు..

నిన్న వెతకడానికి వెళ్ళిన 5 బోట్లపై 20 మంది మత్స్యకారులు..

ఎడతెరిపి లేని వర్షం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, తిరిగి వచ్చిన రెండు బోట్లు మత్స్యకారులు..

మరో బోటుతో గాలింపు చర్యల్లో ఉప్పాడకు చెందిన మత్స్యకారులు..

గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలో అధికార యంత్రాంగం..

ఆందోళనలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు..

HMTV

HMTV

Next Story