ద్విచక్ర వాహనంపై దాటుతుండగా ...

HMTV
By HMTV
Published on: 2020-08-14 06:07:27

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలం పోతుల్ వాయి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.

గత రాత్రి ద్విచక్ర వాహనంపై దాటుతుండగా వంగల వెంకటస్వామి గల్లంతు..

ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామి గా గుర్తింపు..

HMTV

HMTV

Next Story