రేపు నూతన పరకామణి భవన నిర్మాణానికి శంకుస్థాపన

తిరుమల:

- 10 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో పరకామణి భవనం

- నిర్మాణ వ్యయాన్ని విరాళంగా అందిస్తున్న బెంగళూరుకు చెందిన భక్తుడు మురళి కృష్ణ

- శ్రీవారి కానుకలు లెక్కింపు ప్రత్యక్షంగా భక్తులు చూసేలా నూతన భవనం నిర్మాణం

- ఇకపై స్వామివారి కానుకలు ఏరోజుకారోజు లెక్కించే అవకాశం

Show Full Article
Print Article
Next Story
More Stories