ఉప్పాడ తీరంలో నలుగురు మత్స్యకారులు గల్లంతు..

తూర్పుగోదావరి:

- తూర్పుగోదావరి యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో 

- నలుగురు మత్స్యకారులు గల్లంతు

- ఈనెల 12న బోటుపై వేటకు వెల్లిన మత్య్సకారులు 

- బోటు ఇంజన్ పాడైందని నిన్న బంధువులకు మెస్సేజ్

- బోటు వెదకడానికి వెళ్లిన వారికి లబ్యం కాని బోటు ఆచూకీ

- పని చేయని మత్స్యకారుల సెల్ ఫోన్లు 

- బోటులో ఉప్పాడకు చెందిన మత్స్యకారులు ముగ్గురు

- అమీనాబాద్ కు చెందిన ఒక మత్య్సకారుడు

- ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు 

- బోటులో ఉప్పాడకు చెందిన వంకా వీరన్న(35),  వంకా దుర్గ (32), వంకా సంగీవు (23)

- అమీనా బాద్ కు చెందిన పిక్కి తాతబ్బాయి (45)

- ఈ నెల 11 న మూడు బోట్లు లలో చేపల వేటకు వెళ్లిన 12మంది మత్స్యకారులు...

- సురక్షితం గా ఒడ్డుకు చేరిన రెండు బోట్లు లలో మత్స్యకారులు ..

Show Full Article
Print Article
Next Story
More Stories