కరోనా కేసులలో ఏపీలోనే తూర్పుగోదావరి తొలిస్థానం

HMTV
By HMTV
Published on: 2020-08-13 04:09:25

తూర్పుగోదావరి: 

రాజమండ్రి: కరోనా కేసులలో ఏపీలోనే తూర్పుగోదావరి తొలిస్థానం

- 35వేల 642 కి చేరిన పాజిటీవ్ కేసులు

- వీరిలో 20వేల 120 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు

- యాక్టీవ్ పాజిటీవ్ కేసులు 15వేల 284 మంది

- జిల్లాలో 238 కి చేరిన కరోనా మరణాలు

HMTV

HMTV

Next Story