క్రమేణా పెరుగుతున్న గోదావరి ఉధృతి

HMTV
By HMTV
Published on: 2020-08-12 08:46:16

తూర్పుగోదావరి - రాజమండ్రి: ఎగువ పరివాహాక, ఏజన్సీ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు

ధవలేశ్వరం బ్యారేజ్ గేట్ల నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్న 2లక్షల 50వేల క్యూసెక్కులు

సాయంత్రానికి మూడున్నర లక్షల వరకూ ఇన్ ఫ్లో చేరుకునే అవకాశం

పోలవరం కాఫర్ డ్యాం ఎగువ ముంపు మండలం దేవీపట్నం లోని లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు

4లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరుకుంటే కొన్ని ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి

భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 27.10 అడుగులు

ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 10. 15 అడుగుల వరద నీటిమట్టం

ధవలేశ్వరం బ్యారేజ్ వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

తెలంగాణ లో గోదావరి మేడిగడ్డ నుంచి దిగువకు వరదనీరు వదిలే అవకాశాలున్నాయని చెబుతున్న ఇరిగేషన్ అధికారులు..

HMTV

HMTV

Next Story