నెల్లూరులో కోవిడ్ తో ఈ తెల్లవారుఝామున ఓ విలేకరి మృతి..

నెల్లూరు:

- నెల్లూరులో కోవిడ్ తో ఈతెల్లవారుఝామున ఓ విలేకరి మృతి.

- స్థానిక పత్రికలో పనిచేస్తున్న దినేష్ మూర్తీ(42) కన్నుమూత.

- నాలుగురోజులుగా జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న మూర్తీ.

- ఆక్సిజన్ అందక మృత్యువాత పడినట్లు కుటుంబసభ్యులు వెల్లడి.

- గతంలో పలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేసిన మూర్తీ.

Show Full Article
Print Article
Next Story
More Stories