మనీలాండరింగ్ కేసులో చైనా సంస్థలు

HMTV
By HMTV
Published on: 2020-08-11 17:29:18

జాతీయం: మనీలాండరింగ్ కేసులో చైనా సంస్థలు, వారి దగ్గరి సమాఖ్యలు మరియు బ్యాంక్ ఉద్యోగుల పై ఆదాయపు పన్ను శాఖ దాడులు

షెల్ కంపెనీల ద్వారా కొంతమంది చైనీస్ వ్యక్తులు మరియు వారి భారతీయ సహచరులు మనీలాండరింగ్ మరియు హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు సమాచారం . ఈ సమాచారం ఆధారంగా, ఈ చైనీస్ సంస్థల యొక్క వివిధ ప్రాంగణాలు , వారి సన్నిహిత సమాఖ్యలు మరియు బ్యాంక్ ఉద్యోగుల పై ఆదాయపన్నుశాఖలదాడులు

చైనా వ్యక్తుల ఆదేశాల మేరకు, వివిధ డమ్మీ కంపనీలకు 40 కి పైగా బ్యాంకు ఖాతాలు సృష్టించబడ్డాయి. వీటిలో ఏకకాలంలో 1,000 కోట్ల రూపాయలకు పైగా క్రెడిట్లలోకి ప్రవేశించినట్లు గుర్తించిన ఆదాయ పన్నుశాఖ

HMTV

HMTV

Next Story