వైయస్సార్‌ చేయూత – మారనున్న అక్కచెల్లెమ్మల భవిత

 అమరావతి: వైయస్సార్‌ చేయూత – మారనున్న అక్కచెల్లెమ్మల భవిత

- రేపు క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌

- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అర్హులైన మహిళ జీవితాల్లో వెలుగులు

- దాదాపుగా 25 లక్షల మంది మహిళలకు లబ్ధి

- సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా అడుగులేస్తున్నామన్న సీఎం

- దిగ్గజ కంపెనీల సహకారం, భాగస్వామ్యంపై ప్రణాళిక

- ఔత్సాహిక వ్యాపారస్తులుగా అవకాశం

- ఇదివరకే ఆ రంగంలో ఉన్న వారికి బలమైన తోడ్పాటు

- మరింత మెరుగు పడనున్న జీవనోపాథి అవకాశాలు

Show Full Article
Print Article
Next Story
More Stories